భారీగా పెరిగిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Mar 24, 2022, 11:56 AM IST

Updated : Mar 24, 2022, 12:38 PM IST

Gold Price Today, Gold Price In india

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర పెరిగింది. వివిధ నగరాల్లో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Price Today: దేశంలో పసిడి ధర పెరిగింది. క్రితం రోజుతో పోల్చితే 10గ్రాముల బంగారం రూ.500కుపైనే వృద్ధి చెందింది. వెండి ధర కూడా అదే బాటలో పయనించి కిలోకు రూ.600కు పైగా మెరుగుపడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో 10గ్రాముల బంగారం ధర రూ.53,330గా ఉంది. కిలో వెండి ధర రూ.69,780 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 53,330గా, కేజీ వెండి ధర రూ. 69,780గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర రూ.53,330 కాగా.. కిలో వెండి ధర రూ.69,780.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూర్​లో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 53,330గా, కేజీ వెండి ధర రూ.69,780 గా ఉంది.
  • అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్​ గోల్డ్ ధర ధర 1,939 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25 డాలర్లుగా ఉంది.

ఇదీ చదవండి: ఫుల్ సెక్యూరిటీ, స్పెషల్ డాక్టర్.. అంబానీ మనవడు స్కూల్​కెళ్తే మామూలుగా ఉండదు!

Last Updated :Mar 24, 2022, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.