కమ్మేసిన పొగమంచు- పదుల సంఖ్యలో వాహనాలు ఢీ

author img

By

Published : Nov 5, 2021, 12:50 PM IST

Updated : Nov 5, 2021, 1:04 PM IST

vehicles collided due to fog

పొగమంచు కారణంగా దిల్లీ-మేరఠ్​ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో గాజియాబాద్​లో తెల్లవారుజామున పదుల సంఖ్యలో వాహనాలు ఢీ కొన్నాయి. పలువురికి తీవ్ర గాయలయ్యాయి.

పదుల సంఖ్యలో వాహనాలు ఢీ

దిల్లీ పరివాహక ప్రాంతాన్ని పొగమంచు కమ్మేసింది. దిల్లీ-మేరఠ్​ జాతీయ రహదారిపై తెల్లవారుజామున వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో గాజియాబాద్​లోని ముస్సోరీ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై పదుల సంఖ్యలో వాహనాలు ఢీ కొన్నాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనాలు ధ్వంసం అయ్యాయి.

vehicles collided due to fog
దిల్లీ-మేరఠ్​ జాతీయ రహదారిపై వాహనాలు ఢీ
vehicles collided due to fog
వాహనాలు ఢీ

రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చింది.

vehicles collided due to fog
వాహనాలు ఢీ

ఇదీ చదవండి: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13మంది దుర్మరణం

Last Updated :Nov 5, 2021, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.