సిలిండర్ పేలి తల్లితో సహా మూడేళ్ల చిన్నారి చనిపోయిన ఘటన జమ్ముకశ్మీర్లో జరిగింది. పూంచ్ జిల్లాలోని చండీమార్హ్ గ్రామంలో ఈ విషాదం జరిగింది. చనిపోయిన మహిళను హమీదా బేగం(40)గా, బాలుడిని అకిబ్ అహ్మద్(4) పోలీసులు గుర్తించారు. ఒక చిన్నారి తీవ్రంగా గాయపడగా... ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి భర్త, మరో ఇద్దరు ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో 12 పైగా పశువులు మరణించాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టినట్లు సూరన్కోటే డీఎస్పీ తన్వీర్ జిలానీ తెలిపారు.
సిలిండర్ పేలి తల్లితో సహా మూడేళ్ల చిన్నారి చనిపోయిన ఘటన జమ్ముకశ్మీర్లో జరిగింది. పూంచ్ జిల్లాలోని చండీమార్హ్ గ్రామంలో ఈ విషాదం జరిగింది. చనిపోయిన మహిళను హమీదా బేగం(40)గా, బాలుడిని అకిబ్ అహ్మద్(4) పోలీసులు గుర్తించారు. ఒక చిన్నారి తీవ్రంగా గాయపడగా... ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి భర్త, మరో ఇద్దరు ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో 12 పైగా పశువులు మరణించాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టినట్లు సూరన్కోటే డీఎస్పీ తన్వీర్ జిలానీ తెలిపారు.