నదిలో పడవ బోల్తా- 10మంది గల్లంతు

author img

By

Published : Oct 20, 2021, 2:17 PM IST

Updated : Oct 20, 2021, 2:39 PM IST

many-people-drown-in-ghaghra-river-after-boat-overturned-in-lakhimpur-kheri

14:14 October 20

నదిలో పడవ బోల్తా- 10మంది గల్లంతు

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరిలో మరో విషాదం చోటుచేసుకుంది. ఘాఘ్రా నదిలో పడవ బోల్తాపడింది. పడవలో ఉన్న 10 మంది నదిలో కొట్టుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​.

ఇప్పటివరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. మీర్జాపుర్​కు చెందిన 8 నుంచి 10 మంది.. నది మీదుగా వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

Last Updated :Oct 20, 2021, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.