2 ఆటోలు ఢీ... ఇద్దరు మృతి

By

Published : Apr 18, 2019, 12:47 PM IST

thumbnail

కృష్ణాజిల్లా నందిగామ మండలం జోన్నలగడ్డ వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 ఆటోలు ఢీకొన్న ఘటనలో... ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని తెలంగాణ ఖమ్మం జిల్లా మధిర ఆస్పత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీ ఫూటేజీలో రికార్డు అయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.