వేట కోసం వచ్చి బావిలో పడిపోయిన సింహం.. అధికారుల చొరవతో సేఫ్​!

By

Published : Sep 16, 2022, 10:33 AM IST

thumbnail

గుజరాత్​లోని జునాఘడ్​ ఓ సింహం వ్యవసాయ బావిలో పడిపోయింది. గమనించిన స్థానికులు మృగరాజుకి ఏ హానీ తలపెట్టకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు సింహాన్ని తాళ్లతో కట్టి బావి నుంచి బయటకు తీసి రక్షించారు. వేట కోసం మానవ ఆవాసాలకు మృగరాజు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.