Prathidwani: యూపీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం పెరిగేనా ?

By

Published : May 13, 2022, 10:31 PM IST

thumbnail

Prathidwani: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పూర్వబలం సంతరించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నవకల్పన చింతన శిబిరం నిర్వహిస్తోంది. యూపీఏ భాగస్వామ్య పక్షాల మధ్య మరింత సమన్వయం సాధించడంతోపాటు ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలతో కలిసి ముందుకు సాగేందుకు ఈ శిబిరంలో కాంగ్రెస్‌ అధిష్టానం సమాలోచనలు చేస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగుల సమస్యలపై మేధోమధనం జరపనుంది. ఈ నేపథ్యంలో... పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఈ చింతన శిబిరం ఎలాంటి దిశానిర్దేశం చేస్తుంది? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.