కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నం.. అంతలోనే...

By

Published : May 8, 2022, 5:10 PM IST

thumbnail

Constable saves woman passenger: ప్లాట్​ఫామ్​కు వచ్చిన రైలు ఆగకముందే ఓ మహిళ ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పట్టుతప్పి జారిపడిపోయింది. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్​ అప్రమత్తమై ఆమెను సురక్షితంగా ప్లాట్​ఫామ్​పైకి లాగాడు. ఈ ఘటన రాజస్థాన్​లోని జోధ్​పుర్​ స్టేషన్​లో శనివారం రాత్రి సుమారు 8.00 గంటలకు జరిగింది. ప్రయాణికురాలిని కాపాడిన జీఆర్​పీ కానిస్టేబుల్​ను అధికారులు అభినందించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.