వంద మీటర్ల పరుగులో అథ్లెట్లతో పాటు పిల్లి

By

Published : Sep 16, 2020, 11:37 AM IST

thumbnail

టర్కీ ఇస్తాంబుల్​లో జరిగిన బాల్కన్​ అండర్-20 పురుషుల అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లోని వంద మీటర్ల పరుగులో ఓ పిల్లి అడ్డుగా వచ్చింది. ఈ రేసు ముగింపు రేఖ వద్ద అథ్లెట్లు సమీపిస్తున్న సమయంలో వారికి కాళ్లకు అడ్డంగా దూసుకువెళ్లింది. అథ్లెట్లు పరుగు తీస్తూ పిల్లిని భయభ్రాంతులకు గురిచేయడం వల్ల అది ​అక్కడ నుంచి పారిపోయింది. ఈ వంద మీటర్ల పరుగులో టర్కీకి చెందిన అథ్లెట్​ ఉముత్​ ఉయ్సాల్​ గెలుచుకున్నాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.