పద్దు​ 2019: పార్లమెంట్​లో నిర్మల తల్లిదండ్రులు

By

Published : Jul 5, 2019, 11:29 AM IST

thumbnail

ఆర్థికమంత్రి​ నిర్మలా సీతారామన్ తల్లిదండ్రులు పార్లమెంట్​కు విచ్చేశారు. కూతురు బడ్జెట్​ ప్రవేశపెట్టడాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఆర్థికమంత్రిగా తొలిసారి బడ్జెట్​ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.