బడ్జెట్​తో దేశానికి 'ఆత్మ నిర్భరం':గడ్కరీ

By

Published : Feb 2, 2021, 2:06 PM IST

thumbnail

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన 2021బడ్జెట్​పై రోడ్డు రవాణా, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి నితిన్​ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. దేశాన్ని ఆత్మనిర్భర భారత్​గా మార్చే దిశగా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. బడ్జెట్​పై ఆయన 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.