సామూహిక సూర్య నమస్కారాలు.. 3,200 మంది విద్యార్థులతో..

By

Published : Feb 7, 2022, 9:28 PM IST

thumbnail

Karnataka Mass Surya Namaskar: కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో విద్యార్థులు సామూహిక సూర్య నమస్కారాలు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఒకేసారి 3,200 మంది విద్యార్థులు సూర్యుడి ఆకారంలో నిలబడి.. ఆసనాలు వేశారు. బంట్వాల్ మండలం కల్లడ్కలోని శ్రీరామ విద్యాకేంద్రం ఈ కార్యక్రమానికి వేదికైంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.