అట్టారీ-వాఘా బార్డర్​లో సందర్శకులకు అనుమతి

By

Published : Sep 18, 2021, 1:10 PM IST

thumbnail

భారత్ - పాకిస్థాన్ సరిహద్దు వద్ద జరిగే ప్రత్యేక కార్యక్రమాలను సరిహద్దు భద్రత దళం శుక్రవారం నుంచి పునఃప్రారంభించింది. అట్టారీ-వాఘా బార్డర్​లో (attari border news) గత కొంతకాలంగా కరోనా దృష్ట్యా రీట్రీట్​ కార్యక్రమం వీక్షించేందుకు సందర్శకులను అనుమతించలేదు. తాజాగా పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులను అనుమతిస్తున్నారు అక్కడి అధికారులు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.