రెచ్చిపోయిన దొంగలు రోడ్డుపై వెళ్తున్న బైకర్లను వెంబడించి లూటీ

By

Published : Nov 21, 2022, 12:43 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

పంజాబ్ అమృత్​సర్​లో దొంగలు రెచ్చిపోయారు. బైక్​పై వెళ్తున్న ఇద్దరిని వెంబడించి వారిని లూటీ చేశారు. రెండు ద్విచక్రవాహనాలపై వచ్చిన దొంగలు మరో బైక్​కు అడ్డుగా వచ్చి వారిని ఆపేశారు. బెదిరిస్తూ విలువైన విలువైన వస్తువులను చోరీ చేశారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిందీ ఘటన.

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.