అమ్మతో ముచ్చట్లు ఆశీర్వాదం తీసుకుని చిరునవ్వులు చిందించిన మోదీ

By

Published : Dec 4, 2022, 8:09 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తల్లి హీరాబెన్​ను కలిశారు. గాంధీనగర్​లోని తన తల్లి నివాసానికి వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తల్లి ఇచ్చిన టీ సేవించి ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో ప్రధాని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.