పొలంలో గుళికలు చల్లుతుండగా 10 మందికి అస్వస్థత..ఇద్దరి పరిస్థితి విషమం

author img

By

Published : Sep 17, 2021, 8:15 PM IST

Updated : Sep 17, 2021, 10:28 PM IST

పొలంలో గుళికలు చల్లుతుండగా  అస్వస్థత

20:08 September 17

పొలంలో గుళికలు చల్లుతుండగా అస్వస్థత

కడప జిల్లా రాజుపాలెం మండలం వెలవలిలో 10 మంది రైతులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వరి పొలంలో గుళికలు చల్లుతుండగా ఉన్నట్లుండి సృహతప్పి పడిపోయారు. స్థానికులు వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు. 

ఇదీ చదవండి

చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ షురూ.. 2-10 ఏళ్ల వారికి...

Last Updated :Sep 17, 2021, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.