VIVEKA MURDER CASE: మీడియా ప్రతినిధులను రెండో రోజు విచారిస్తున్న సీబీఐ

author img

By

Published : Sep 22, 2021, 12:30 PM IST

CBI ENQUIRY TO MEDIA PERSONS WHO INTERVIEWED RANGAYA IN VIVEKA MURDER CASE

మాజీమంత్రి వివేకా హత్య కేసు విచారణ 107వ రోజుకు చేరింది. విచారణలో భాగంగా.. వివేకా ఇంటి వాచ్​మెన్ రంగన్నను ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్లను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.


మాజీమంత్రి వైఎస్. వివేకా హత్యకేసులో 107వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. విచారణ నిమిత్తం.. సీబీఐ అధికారులు మీడియా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. వివేకా ఇంటి వాచ్​మెన్ రంగన్నను ఇంటర్వ్యూ చేసిన.. కడప, పులివెందులకు చెందిన 5టీవీ ఛానళ్ల రిపోర్టర్లను విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో.. విచారణ కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:

అవసరం లేకున్నా సిజేరియన్లు... ప్రభుత్వాసుపత్రుల్లో 34%, ప్రైవేటులో 66% కోతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.