current shock : విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీలు మృతి

author img

By

Published : Sep 24, 2021, 3:19 PM IST

Updated : Sep 24, 2021, 8:59 PM IST

current shock

15:15 September 24

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన

పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో విద్యుదాఘాతానికి ఇద్దరు రైతు కూలీలు మృతి చెందారు. అండ్రు శ్రీనివాస్ అనే రైతు పొలంలో ఎరువులు చల్లుతుండగా... విద్యుదాఘాతానికి గురయ్యారు. వరి పొలంలో ఉన్న విద్యుత్  స్తంభం వద్ద  తీగ తెగి పడిపడటాన్ని... గమనించకపోవటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన అడపా వెంకట రత్నం, గంగరాజు వెంకటేశ్వరరావులుగా గుర్తించారు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి

ACCIDENT: లారీని ఢీకొన్న కళాశాల బస్సు..

Last Updated :Sep 24, 2021, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.