ACB : పోలీసు చెయ్యి చాచాడు.. ఏసీబీ రంగు పూసింది!

author img

By

Published : Nov 24, 2021, 4:20 PM IST

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఠాణా రైటర్

లంచం తీసుకుంటూ ఓ పోలీస్ స్టేషన్ రైటర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో జరిగింది.

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు పోలీస్​ స్టేషన్​లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో స్టేషన్ రైటర్ ఎం.సత్యనారాయణ రూ.3 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ పి.ఎస్.ఆర్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.

ఇదీచదవండి.

Theft In Temple : దొంగలు దేవుడినే ఎత్తుకెళ్లారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.