శృంగవరపుకోటలో వైకాపా నేతల మధ్య వర్గ విభేదాలు

author img

By

Published : Sep 21, 2021, 12:50 PM IST

Updated : Sep 21, 2021, 1:54 PM IST

ycp leaders

12:49 September 21

తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమంటూ ఎంపీటీసీ పోటీదారు నిరసన

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో వైకాపా నేతల మధ్య వర్గ విభేదాలు నెలకొన్నాయి. తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమంటూ ఎంపీటీసీ పోటీదారు నిరసన వ్యక్తం చేశారు. శృంగవరపుకోటలో తన అనుచరులతో కలిసి తాతాబాబు ఆందోళన చేశారు.  తాతాబాబుకు మద్దతుగా దీక్షలో వైకాపా నేత రెహమాన్ పాల్గొన్నారు. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో తనకు అన్యాయం చేశారని వారు ఆరోపించారు. పార్టీలో కొత్తగా వచ్చినవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడులకు ఇదే సరైన సమయమా?

Last Updated :Sep 21, 2021, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.