చీపురుపల్లిలో బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరు విద్యార్థులు మృతి

author img

By

Published : Sep 18, 2021, 8:59 AM IST

Updated : Sep 18, 2021, 10:23 AM IST

ACCIDENT

08:57 September 18

ఇద్దరు విద్యార్థులు మృతి

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ప్రమాదం జరిగింది. విజయనగరం-పాలకొండ రోడ్డుపై బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: తెదేపా అధినేత ఇంటిపై దాడి యత్నం... కర్రలు, రాళ్లతో టీడీపీ, వైసీపీ నేతల పరస్పర దాడులు

Last Updated :Sep 18, 2021, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.