ETV Bharat / state

రెవెన్యూ అధికారులను అడ్డగించిన గ్రామస్థులు - Villagers intercepting Revenue officials

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం పాటిమీద గ్రామంలో... పెట్రో కారిడార్ కోసం భూసేకరణ కు వెళ్లిన రెవెన్యూ అధికారులను సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్థులు అడ్డుకున్నారు.

Villagers intercepting Revenue officials
రెవిన్యూ అధికారులను అడ్డగించిన గ్రామస్థులు
author img

By

Published : September 30, 2020 at 12:04 AM IST

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం పాటిమీద గ్రామంలో పెట్రో కారిడార్ కోసం భూసేకరణ కు వెళ్లిన రెవెన్యూ అధికారులను సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్థులు అడ్డుకున్నారు. గతంలో భూసేకరణ చేపట్టిన భూములకు ఇప్పటికీ అధికారులు పూర్తి స్థాయి పరిహారం అందించలేదని వాపోయారు. సాగులో ఉన్న ప్రతి భూమికి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారుల అడ్డగింతతో గ్రామంలో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది.

ఇవీ చదవండి:

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం పాటిమీద గ్రామంలో పెట్రో కారిడార్ కోసం భూసేకరణ కు వెళ్లిన రెవెన్యూ అధికారులను సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్థులు అడ్డుకున్నారు. గతంలో భూసేకరణ చేపట్టిన భూములకు ఇప్పటికీ అధికారులు పూర్తి స్థాయి పరిహారం అందించలేదని వాపోయారు. సాగులో ఉన్న ప్రతి భూమికి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారుల అడ్డగింతతో గ్రామంలో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది.

ఇవీ చదవండి:

'వారి నుంచి ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.