GULAB CYCLONE: వజ్రపుకొత్తూరులో ఇద్దరు మత్స్యకారులు మృతి

author img

By

Published : Sep 26, 2021, 6:43 PM IST

Updated : Sep 26, 2021, 9:48 PM IST

వజ్రపుకొత్తూరులో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

18:35 September 26

fisherman missing

మత్స్యకారులు
మత్స్యకారులు

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో విషాదం చోటు చేసుకుంది. గులాబ్ తుపాను దాటికి  ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. మృతులను నాయకన్న, మోహనరావుగా గుర్తించారు. కొత్త బోటు కొనేందుకు ఒడిశా వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు..  తిరిగి వస్తుండగా తుపానులో చిక్కుకున్నారు. అక్కుపల్లి తీరానికి మిగతా నలుగురు మత్స్యకారులు ... వంక చిరంజీవి, కొండ బీమారావు, ఎలుకల పాపారావు, పిట్టహేమరావు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. 

ఇదీచదవండి:

'జగన్​పై విషం చిమ్మేందుకే పవన్‌ అవాకులు, చెవాకులు'

Last Updated :Sep 26, 2021, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.