ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

author img

By

Published : Aug 16, 2022, 3:18 PM IST

Updated : Aug 16, 2022, 3:55 PM IST

accident

15:15 August 16

ట్రాలీ ఆటో, ద్విచక్రవాహనం ఢీ

Three died in Road Accident: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కస్తూర్బా పాఠశాల వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న దంపతులు, ట్రాలీ ఆటోడ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 16, 2022, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.