'రొయ్యల చెరువుల్లో దొంగతనాలపై దృష్టి సారించాం'

author img

By

Published : Sep 26, 2021, 5:07 PM IST

డీఎస్పీ

తీరప్రాంతం వెంబడి ఉన్న రొయ్యల చెరువుల్లో జరుగుతున్న దొంగతనాలపై దృష్టి సారించామని ఒంగోలు డీఎస్పీ(dsp) నాగరాజు తెలిపారు. (six Accusers)ఆరుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.16,90,000 నగదు స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు.

తీరప్రాంతం వెంబడి ఉన్న రొయ్యల చెరువు(shrimp pond)ల్లో జరుగుతున్న దొంగతనాలపై దృష్టి సారించామని ఒంగోలు డీఎస్పీ(dsp) నాగరాజు తెలిపారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.16.90 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రొయ్యల దొంగతనాలపై టంగుటూరు పోలీస్ స్టేషన్​లో 3 కేసులు, సింగరాయకొండ పోలీస్ స్టేషన్​లో 3 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ప్రజల దృష్టి మరల్చేందుకే భారత్​ బంద్​కు రాష్ట్ర ప్రభుత్వ మద్దతు: సోము




ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.