తీరప్రాంతం వెంబడి ఉన్న రొయ్యల చెరువు(shrimp pond)ల్లో జరుగుతున్న దొంగతనాలపై దృష్టి సారించామని ఒంగోలు డీఎస్పీ(dsp) నాగరాజు తెలిపారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.16.90 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రొయ్యల దొంగతనాలపై టంగుటూరు పోలీస్ స్టేషన్లో 3 కేసులు, సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.
ప్రజల దృష్టి మరల్చేందుకే భారత్ బంద్కు రాష్ట్ర ప్రభుత్వ మద్దతు: సోము
తీరప్రాంతం వెంబడి ఉన్న రొయ్యల చెరువు(shrimp pond)ల్లో జరుగుతున్న దొంగతనాలపై దృష్టి సారించామని ఒంగోలు డీఎస్పీ(dsp) నాగరాజు తెలిపారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.16.90 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రొయ్యల దొంగతనాలపై టంగుటూరు పోలీస్ స్టేషన్లో 3 కేసులు, సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.