మన్యం జిల్లాలో ల్యాండ్​మైన్స్​ కలకలం.. నిర్వీర్యం చేసిన బాంబ్​స్క్వాడ్​

author img

By

Published : Sep 22, 2022, 10:13 PM IST

మన్యం జిల్లాలో ల్యాండ్​మైన్స్​ కలకలం

Landmines defused: మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో మన్యంలో పోలీసులు కూంబింగ్​ నిర్వహిస్తున్నారు. వాళ్లకంట రెండు ల్యాండ్​ మైన్లు పడ్డాయి. వెంటనే అప్రమత్తమై.. బాంబ్​స్క్వాడ్​ సిబ్బందితో నిర్వీర్యం చేయించారు.

Landmine disposal: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం వలసభల్లేరులో ల్యాండ్​మైన్స్ కలకలం రేపాయి. వలసభల్లేరు, వలసగూడ మధ్యలో గురువారం నెంబర్ 2 మైల్ స్టోన్ వద్ద 40 కేజీల రెండు స్టీల్ క్యాన్లలో ల్యాండ్​మైన్లను పోలీసులు గుర్తించారు. వెంటనే బాంబులను బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేశారు. మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సాధారణ తనిఖీల్లో ఈ మైన్స్ బయటపడినట్లు తెలుస్తోంది.

మన్యం జిల్లాలో ల్యాండ్​మైన్స్​ కలకలం
మన్యం జిల్లాలో ల్యాండ్​మైన్స్​ కలకలం
మన్యం జిల్లాలో ల్యాండ్​మైన్స్​ కలకలం
మన్యం జిల్లాలో ల్యాండ్​మైన్స్​ కలకలం
మన్యం జిల్లాలో ల్యాండ్​మైన్స్​ కలకలం
మన్యం జిల్లాలో ల్యాండ్​మైన్స్​ కలకలం
మన్యం జిల్లాలో ల్యాండ్​మైన్స్​ కలకలం
మన్యం జిల్లాలో ల్యాండ్​మైన్స్​ కలకలం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.