సూపర్​స్టార్​ కృష్ణ అస్థికలను ఉండవల్లి వద్ద నదిలో కలిపిన మహేష్​బాబు

author img

By

Published : Nov 21, 2022, 1:34 PM IST

Updated : Nov 21, 2022, 2:12 PM IST

MAHESH BABU AT VIJAYAWADA

MAHESHBABU AT VIJAYAWADA : ఇటీవల మృతి చెందిన సూపర్​స్టార్​ కృష్ణ అస్థికలను ఆయన తనయుడు, ​ మహేష్​బాబు ఉండవల్లి వద్ద కృష్ణా నదిలో కలిపారు.

MAHESHBABU : సినీ నటుడు మహేష్​బాబు.. తన తండ్రి సూపర్​స్టార్ కృష్ణ అస్థికలను ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలిపారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన మహేష్‌బాబు.. భారీ బందోబస్తు మధ్య విజయవాడలోని దుర్ఘాఘాట్‌కు వెళ్లారు. మహేష్ బాబు వెంట ఎంపీ గల్లా జయదేవ్, కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు, దర్శకుడు త్రివిక్రమ్, హీరో సుధీర్​బాబు ఉన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 21, 2022, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.