Gummanuru: 'గడప గడపకు ప్రభుత్వం'.. మంత్రి గుమ్మనూరును నిలదీసిన ప్రజలు

author img

By

Published : May 11, 2022, 1:34 PM IST

Gummanuru

Minister Gummanuru Jayaram: "గడప గడపకు ప్రభుత్వం" కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను ప్రజలు నిలదీశారు. తమకు అనేక పథకాలు అందడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలన్నీ పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

Gummanuru: కర్నూలు జిల్లాలో "గడప గడపకు ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను వివిధ అంశాలపై ప్రజలు నిలదీశారు. ఆలూరు-హత్తిబెళగల్‌ ప్రధాన రహదారి ఎప్పుడు నిర్మిస్తారని ప్రశ్నించారు. అలాగే తమకు అమ్మఒడి ఎందుకు ఇవ్వడం లేదని కొందరు మహిళలు మంత్రిని అడిగారు. సమస్యలన్నీ పరిష్కరిస్తానని మహిళలకు మంత్రి హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి: తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేయాలి: పవన్​కల్యాణ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.