MURDER: నంద్యాలలో వ్యక్తి దారుణ హత్య..ఎవరి పని..ఎందుకు?

author img

By

Published : Sep 15, 2021, 8:33 PM IST

Updated : Sep 15, 2021, 10:47 PM IST

నంద్యాలలో వ్యక్తి దారుణ హత్య

20:32 September 15

KNL Murder Breaking

కర్నూలు జిల్లా నంద్యాలలో తిరువీధి వెంకటసుబ్బయ్య (70) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్​లో టీ దుకాణం వద్ద ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కత్తితో దాడి చేసి హతమార్చారు. ఈ దాడిలో మరో వ్యక్తికి గాయపడ్డాడు. వెంకట సుబ్బయ్య చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: 'నా ఖాతాలో ఆ డబ్బు మోదీనే జమచేశారు.. నేనివ్వను'

Last Updated :Sep 15, 2021, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.