శ్రీశైలంలో ఈనెల 26 నుంచి దసరా మహోత్సవాలు: ఈవో లవన్న

author img

By

Published : Sep 8, 2022, 5:25 PM IST

DUSSEHRA AT SRISAILAM

DUSSEHRA AT SRISAILAM : శ్రీశైల మల్లన్న దేవస్థానంలో ఈ నెల 26 నుంచి దసరా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారని పేర్కొన్నారు.

DUSSEHRA AT SRISAILAM TEMPLE : రాష్ట్రంలో వైభవంగా జరిగే దసరా మహోత్సవాలకు శ్రీశైలం మల్లన దేవస్థానం ముస్తాబవుతోంది. ఆలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారని పేర్కొన్నారు. ఉత్సవాల్లో స్వామిఅమ్మవార్లకు వాహన సేవలపై గ్రామోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.