కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్కు పద్మశ్రీ పురస్కారం
Published on: Jan 25, 2023, 9:26 PM IST

కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్కు పద్మశ్రీ పురస్కారం
Published on: Jan 25, 2023, 9:26 PM IST
21:04 January 25
వైద్య, విద్యారంగంలో పేదలకు ఉచిత సేవలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. రాష్ట్రానికి చెందిన సంకురాత్రి చంద్రశేఖర్(79) పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. సంకురాత్రి చంద్రశేఖర్ కాకినాడకు చెందిన సామాజిక కార్యకర్త. ఆయన వైద్య, విద్యారంగంలో పేదలకు ఉచిత సేవలు అందించారు.

Loading...