crime: గుంటూరు జిల్లాలో దారుణం.. కుమార్తెకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

author img

By

Published : Jan 12, 2022, 1:32 PM IST

Updated : Jan 12, 2022, 3:33 PM IST

కుమార్తెకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

13:28 January 12

కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్న పోలీసులు

crime: గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం టి. అన్నవరంలో విషాదం జరిగింది. ఓ తల్లి తన కుమార్తెకు విషమిచ్చి.. తాను ఆత్మహత్య చేసుకుంది. సౌందర్య(28) అనే మహిళ తన కుమార్తె అఖిల(11)కు విషం ఇచ్చి హత్య చేసింది. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. వీరి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీచదవండి: Amaravathi JAC action plan: ఇకపై చేసే ఉద్యమం ఎంతో కీలకం: అమరావతి జేఏసీ

Last Updated :Jan 12, 2022, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.