అన్నవరం దేవస్థానంలో బంగీ ప్రసాదం ధర పెంపు

author img

By

Published : Sep 23, 2021, 7:06 PM IST

అన్నవరం దేవస్థానంలో బంగీ ప్రసాదం ధర పెంపు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో బంగీ ప్రసాదం ధరను ధర్మకర్తల మండలి పెంచింది. రూ.200 టికెట్ తీసుకున్న వారికి గోధుమనూక ప్రసాదం ఇవ్వాలని నిర్ణయించింది.

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో బంగీ ప్రసాదం ధరను పెంచారు. రూ.15 నుంచి రూ.20కి పెంచుతూ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. రూ.200 టికెట్ తీసుకున్న వారికి గోధుమనూక ప్రసాదం ఇవ్వాలని నిర్ణయించింది.

ఇదీ చదవండి:

విశాఖకు మరిన్ని విద్యుత్ సబ్ స్టేషన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.