సీఎం జగన్​కు ముద్రగడ పద్మనాభం లేఖ

author img

By

Published : Sep 20, 2021, 8:04 PM IST

సీఎం జగన్​కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ

సీఎం జగన్ కి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. నటీ నటులు, సినిమా పెద్దలు ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్మాలంటున్నారని, ఒక ఎగ్జిబిటర్​గా తాన సూచనను కూడా గౌరవించాలని లేఖలో కోరారు.

ముఖ్యమంత్రికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఆన్​లైన్​లో ప్రభుత్వమే టిక్కెట్లు అమ్మాలని నటీనటులు, సినిమా పెద్దలు అంటున్నారని.. కానీ ఒక ఎగ్జిబిటర్​గా తన సూచనను కూడా గౌరవించాలని లేఖలో కోరారు. సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చును నిర్మాత నుంచి ప్రభుత్వమే వసూలు చేసి.. ఆన్​లైన్​ ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలా చేస్తే నల్లధనం సమస్యే రాదన్నారు. ఫలితంగా చిత్ర నిర్మాణ ఖర్చు కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

పాక్​కు సైనిక స్థావరాల సమాచారం.. గూఢచారి అరెస్ట్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.