Fake PA: మంత్రి పీఏల పేరుతో మోసం.. ఇద్దరు అరెస్టు

author img

By

Published : Sep 25, 2021, 8:59 PM IST

Updated : Sep 25, 2021, 9:38 PM IST

మంత్రి పీఏల పేరుతో మోసగిస్తున్న ఇద్దరు అరెస్టు

20:57 September 25

రామచంద్రాపురం పీఎస్‌లో ఐదుగురిపై కేసు నమోదు

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో మంత్రి పీఏల పేరుతో మోాసాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి వేణుగోపాలకృష్ణ పీఏలమంటూ మోసాలు చేస్తున్న న్న బాల, ప్రసాద్​లను అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రాపురం పీఎస్​లో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

ఇదీచదవండి.

Cyclone: తుపాను పరిస్థితులపై సీఎం జగన్ ఆరా.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం

Last Updated :Sep 25, 2021, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.