సంగం డెయిరీ న్యాయవాది వేణుగోపాల్ అరెస్టు

author img

By

Published : Sep 9, 2021, 9:29 AM IST

Updated : Sep 9, 2021, 10:37 AM IST

తిరుపతిలో అరెస్టు చేసిన అ.ని.శా. అధికారులు

09:26 September 09

తిరుపతిలో అరెస్టు చేసిన అ.ని.శా. అధికారులు

సంగం డెయిరీ న్యాయవాది వేణుగోపాల్​ను అ.ని.శా అధికారులు చేశారు. వేణుగోపాల్‌ను తిరుపతిలో అరెస్టు చేసిన అ.ని.శా. అధికారులు.. విజయవాడకు తీసుకొచ్చారు. నేడు సంగం డెయిరీ పాలకమండలి సమావేశం జరగనున్న నేపథ్యంలో అరెస్టు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా చేబ్రోలు మం. వడ్లమూడిలోని డెయిరీ ప్రాంగణంలో సమావేశం జరగనుంది. 

ఇదీ చదవండి: Clash: తిరుపతిలో వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

Last Updated :Sep 9, 2021, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.