రైతులను మోసం చేసి ధాన్యం వ్యాపారి పరారీ

author img

By

Published : Sep 21, 2021, 9:37 PM IST

Updated : Sep 21, 2021, 10:44 PM IST

రైతులను మోసం చేసి ధాన్యం వ్యాపారి పరారీ

21:35 September 21

రైతులను మోసం చేసి ధాన్యం వ్యాపారి పరారీ

రూ.1.96 కోట్లు చెల్లించకుండా రైతులను మోసం చేసి ధాన్యం వ్యాపారి పరారైన ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం కృష్ణాపురంలో జరిగింది. గొల్ల పెద్దారెడ్డి అనే వ్యాపారి  రెండు నెలలుగా పరారీలో ఉన్నాడు. వ్యాపారీ పరారీతో రైతులు లబోదిబోమంటున్నారు. 

ఇదీ చదవండి: పొలంలో బంగారు నాణేలు దొరికాయని.. ఎంత పని చేశారంటే..!

Last Updated :Sep 21, 2021, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.