అనంతపురంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

author img

By

Published : Oct 14, 2021, 1:28 PM IST

Updated : Oct 14, 2021, 2:36 PM IST

అనంతపురంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

13:26 October 14

రూ.28 లక్షలు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం

అనంతపురంలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.28 లక్షలు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Last Updated :Oct 14, 2021, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.