ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత

author img

By

Published : Nov 19, 2022, 10:01 PM IST

Updated : Nov 19, 2022, 10:19 PM IST

tollywood director madan passed away

టాలీవుడ్​ ప్రముఖ రచయిత, సినీ దర్శకుడు మదన్‌ శనివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన మదన్‌ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

రచయిత, సినీ దర్శకుడు మదన్‌ శనివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన మదన్‌ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 'ఆ నలుగురు' చిత్రంతో రచయితగా తన ప్రతిభ నిరూపించుకొని.. 'పెళ్లయిన కొత్తలో' చిత్రంతో దర్శకుడిగా మారారు. "గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్ర" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మదన్‌ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె.

ఇవీ చదవండి : ఈ క్యూట్ స్మైల్​ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్​.. ఇప్పుడు నిర్మాత

Last Updated :Nov 19, 2022, 10:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.