ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వెళ్లి... అనంత లోకాలకు చేరి..

author img

By

Published : Sep 30, 2022, 1:08 PM IST

Devotee dies

Devotee dies: ఇంద్రకీలాద్రిపై విషాదం చోటు చేసుకుంది. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్​లో ఉన్న భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగిందంటే..?

Devotee dies: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం కోసం రూ.500 దర్శన క్యూలైన్‌లో నిల్చున్న భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఫిట్స్​ రావడంతో అస్వస్థతకు గురైనట్లు అక్కడున్న సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వారు భక్తుడిని ఆస్పత్రికి తలించేందుకు అంబులెన్సులో ఎక్కించారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే దారి మధ్యలో భక్తుడు మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన మూర్తిగా పోలీసులు గుర్తించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.