NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @ 19-06-2022
Published on: Jun 19, 2022, 7:01 AM IST

NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @ 19-06-2022
Published on: Jun 19, 2022, 7:01 AM IST
.
- బాపట్ల జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన.. జాగర్లమూడిలో రైతు కుటుంబాలను పరామర్శించనున్న జనసేనాని
- అగ్నిపథ్పై యువత ఆందోళన దృష్ట్యా మరికొన్ని రైళ్లు రద్దు
- హైదరాబాద్లో ఇవాళ 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
- అగ్నిపథ్కు వ్యతిరేకంగా హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
- భారత్, దక్షిణాఫ్రికా ఐదో టీ20 మ్యాచ్

Loading...