నేడు పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల

author img

By

Published : Aug 3, 2022, 9:53 AM IST

tenth

TENTH SUPPLY: రాష్ట్రంలో నేడు పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ రాసినవారికి గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

TENTH SUPPLY RESULTS: రాష్ట్రంలో నేడు పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. విజయవాడలో ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 2,01,627 మంది ఫెయిల్ అవ్వగా.. జులై 6 నుంచి 15 వరకు జరిగిన పరీక్షలకు 1,91,600 మంది హాజరయ్యారు. అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ రాసినవారికి గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.