CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 503 కరోనా కేసులు.. 12 మరణాలు

author img

By

Published : Oct 12, 2021, 6:17 PM IST

Updated : Oct 12, 2021, 7:30 PM IST

today corona cases in ap

17:48 October 12

ఏపీ కరోనా బులిటెన్​

ఏపీ కరోనా బులిటెన్​
ఏపీ కరోనా బులిటెన్​

రాష్ట్రంలో కొత్త(ap corona cases)గా 503 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 32 వేల 846 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ(ap corona bulletin) తెలిపింది. వైరస్‌ ప్రభావంతో మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌తో చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ నుంచి 817మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 6,932 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నేటి వరకు రాష్ట్రంలో 2,88,00,809కి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి..

భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా14,313 మందికివైరస్​

Last Updated :Oct 12, 2021, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.