SECURITY AT CM CAMP OFFICE: అఖిలపక్ష రైతు సంఘాలు.. విజ్ఞాపన యాత్రకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం నివాసం, క్యాంపు కార్యాలయ పరిసరాల్లో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. జామాయిల్, సుబాబుల్, సరుగుడు కర్రకు మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... రైతు సంఘాలు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి విజ్ఞాపన యాత్ర చేపట్టనున్నారు.
ఈ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞాపన పత్రం అందజేస్తామని రైతు సంఘాలు తెలిపాయి. దీంతో.. సీఎం క్యాంపు కార్యాలయ మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీచదవండి: