NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @20-10-2021

author img

By

Published : Oct 20, 2021, 7:00 AM IST

NEWS TODAY

.

  • రాష్ట్ర బంద్‌కు తెలుగుదేశం పార్టీ పిలుపు
  • తెదేపా బూతు వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఆధ్వర్యంలో నిరసనలు
  • 'జగనన్న తోడు' వడ్డీ జమ
  • బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు
  • ఏపీ నిట్‌లో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటిపై విద్యార్థులకు ఆన్‌లైన్‌లో అవగాహన సదస్సు
  • తెలంగాణలోని చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించనున్న షర్మిల
  • ఉత్తరప్రదేశ్‌లో కుషీనగర్‌ విమానాశ్రయం ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో వార్మప్‌ మ్యాచ్‌
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.