News Today: నేటి ప్రధాన వార్తలు @ 15-05-2022

author img

By

Published : May 15, 2022, 6:59 AM IST

నేటి ప్రధాన వార్తలు

.

  • నెల్లూరు పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఐదో రోజు బ్రహ్మోత్సవాలు
  • తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 292వ జయంతి ఉత్సవం
  • నేటి నుంచి మూడు రోజుల పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు
  • రెండో రోజు ఏపీపీఎస్సీ అసిస్టెంట్ ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్షలు
  • ఉక్రెయిన్​పై కొనసాగుతున్న రష్యా దాడులు
  • IPL.. చెన్నై సూపర్ కింగ్స్ VS గుజరాత్ టైటాన్స్‌
  • నటుడు రామ్​ పుట్టినరోజు
  • మాధురీ దీక్షిత్, అనసూయ భరద్వాజ్​, శిల్పా చక్రవర్తి బర్త్​డే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.