వచ్చే విద్యా సంవత్సరం నుంచే.. విశాఖ నుంచి పాలన: మంత్రి అమర్​నాథ్​

author img

By

Published : Sep 16, 2022, 4:45 PM IST

Updated : Sep 16, 2022, 7:19 PM IST

minister amarnath

16:40 September 16

రైతుల పాదయాత్రలో విశాఖలో ఏం జరిగినా చంద్రబాబుదే బాధ్యత: అమర్‌నాథ్‌

వచ్చే విద్యా సంవత్సరం నుంచే.. విశాఖ నుంచి పాలన: మంత్రి అమర్​నాథ్​

Minister Amarnath on Three Capitals: వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ నుంచి పాలన మొదలవుతుందని మంత్రి అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో విశాఖను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో ఇన్వెస్ట్​మెంట్​ మీట్ నిర్వహిస్తామన్నారు. విశాఖలో భూ అక్రమాల ఆరోపణలను తెదేపా నిరూపించాలని డిమాండ్​ చేశారు. అమరావతిలో, విశాఖలో జరిగిన భూ క్రయవిక్రయాలు ఒక్కటేనా? అని ప్రశ్నించారు. విశాఖలో రాజధానికి ప్రైవేట్ భూమి సెంటు కూడా తీసుకోలేదని తెలిపారు. రైతుల పాదయాత్రలో విశాఖలో ఏం జరిగినా చంద్రబాబుదే బాధ్యత వహించాలని మంత్రి అమర్​నాథ్​ సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 16, 2022, 7:19 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.