- బంద్కు తెదేపా పిలుపు.. నేతల ముందస్తు అరెస్టులు
తెదేపా కార్యాలయాలపై వైకాపా దాడులను తీవ్రంగా ఖండించింది తెలుగుదేశం పార్టీ. ఇందుకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్(tpd call state bandh)కు పిలుపునిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- YCP PROTEST: తెదేపా నేతల అనుచిత వ్యాఖ్యలపై నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు: సజ్జల
తెలుగుదేశం పార్టీ నేతల అనుచిత వ్యాఖ్యలపై నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు(ycp call statewide protests) చేపట్టనున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తెదేపా నేతల వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్షమాపణ చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- jagananna thodu: నేడే 'జగనన్న తోడు' వడ్డీ జమ
జగనన్న తోడు(jagananna thodu scheme)" పథకం కింద రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఇవాళ వడ్డీని జమ చేయనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్.. బటన్ నొక్కి జమ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- HIGH COURT: ఆ నివేదికలను ఎనిమిది వారాల్లో పిటిషనర్లకు అందజేయాలి: హైకోర్టు
ప్రాథమిక విచారణ నివేదికలను పిటిషనర్లకు అందజేయకుండా ఎస్టీ - వాల్మీకి కుల ధ్రువపత్రాల వాస్తవికతను తేల్చే నిమిత్తం విచారణకు హాజరుకావాలంటూ.. తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్, జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ(డీఎల్ఎస్సీ) ఛైర్మన్ నోటీసులు ఇవ్వడం సరికాదని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనా కుటిల నీతి.. తిప్పికొట్టేందుకు భారత్ వ్యూహ రచన
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధం అవుతోంది. వ్యూహాత్మకంగా కీలక ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వర్షాల దెబ్బకు ఉత్తరాఖండ్ విలవిల..
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వానల ధాటికి ఇప్పటివరకు 47 మంది ప్రాణాలు కోల్పోయారు. నైనీతాల్లో ఒక్కరోజే 28 మంది మృత్యువాత పడ్డారు. వరద ఉద్ధృతికి పలు ప్రాంతాల్లో వంతెనలు కూలిపోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత జలాంతర్గామిని అడ్డుకున్నాం: పాక్
భారత్కు చెందిన ఓ జలాంతర్గామిని అడ్డుకున్నట్లు పాకిస్థాన్ (Indian Submarine Pakistan) తెలిపింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ప్రవేశించబోవడమే ఇందుకు కారణం అని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Fuel Price Today: పెట్రో మోత- మళ్లీ పెరిగిన చమురు ధరలు
దేశంలో ఇంధన ధరల (Fuel Price Today) పెంపు కొనసాగుతోంది. లీటర్ పెట్రోల్పై 37 పైసలు, డీజిల్పై 38 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- T20 world cup: ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్.. బరిలోకి హిట్మ్యాన్
టీ20 ప్రపంచకప్లో మరో వార్మప్ మ్యాచ్కు (T20 world cup 2021) టీమ్ఇండియా సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో బుధవారం ఢీకొంటుంది. వార్మప్ మ్యాచ్ల్లోనే తన బ్యాటింగ్ ఆర్డర్ను ఖరారు చేసుకోనుంది టీమ్ఇండియా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Cinema release: సినిమాలు రెడీ.. కానీ రిలీజ్ ఎప్పుడు?
తెలుగు చిత్ర సీమలో(telugu cinema news) సినిమాలు ప్రేక్షకుల ముందుకు క్యూ కట్టేందుకు రెడీ అయిపోతున్నాయి. కానీ కొన్ని చిత్రాలకు సంబంధించిన పని మొత్తం పూర్తయినప్పటికీ, రిలీజ్ డేట్లు(cinema release) మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇంతకీ అవి ఎప్పుడొస్తాయి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.