- సుందరనాయుడు చిత్రపటానికి చంద్రబాబు నివాళి
తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ రైతుల కోసం బాలాజీ హేచరీస్ అధినేత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడు నిరంతరం శ్రమించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. చిత్తూరు రెడ్డిగుంటలోని సుందరనాయుడు స్వగృహంలో ఆయన శుభస్వీకరణ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
- ఆ పార్టీలకు మేం వ్యతిరేకం.. వాటితో కలవబోం: సోము వీర్రాజు
కుటుంబ పార్టీలకు తాము వ్యతిరేకమని.. వాటితో కలిసి ముందుకు సాగబోమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి త్యాగాలకు తాము సిద్ధంగా లేమని..ఆయన స్పష్టం చేశారు.
- ఘనంగా త్యాగరాజ పంచరత్న సేవ
Thayagaraja Pancharatna Seva: విశాఖ కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో త్యాగరాజ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం త్యాగరాజ పంచరత్న సేవ నిర్వహించారు.
- నెటిజన్ల ప్రశ్నలు అవీ.. కేటీఆర్ సమాధానాలు ఇవీ..
ASKKTR IN TWITTER: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలపై తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. పెరిగినన ఎల్పీజీ, పెట్రోల్ ధరల పాపం కేంద్రానిదే అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే యువత అత్యంత సహనంతో కఠినంగా వర్క్ చేయాలని కేటీఆర్ సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత దేశంలో తనకు అత్యంత ఇష్టమైన నేత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని పేర్కొన్నారు.
- కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నం.. అంతలోనే...
Constable saves woman passenger: ప్లాట్ఫామ్కు వచ్చిన రైలు ఆగకముందే ఓ మహిళ ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పట్టుతప్పి జారిపడిపోయింది. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ అప్రమత్తమై ఆమెను సురక్షితంగా ప్లాట్ఫామ్పైకి లాగాడు. ఈ ఘటన రాజస్థాన్లోని జోధ్పుర్ స్టేషన్లో శనివారం రాత్రి సుమారు 8.00 గంటలకు జరిగింది. ప్రయాణికురాలిని కాపాడిన జీఆర్పీ కానిస్టేబుల్ను అధికారులు అభినందించారు.
- 52 ఏళ్ల వయసులో 26వసారి ఎవరెస్ట్ అధిరోహణ
Mount Everest Record: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతమైన ఎవరెస్ట్ను 52 ఏళ్ల వయసులో 26సారి అధిరోహించి అరుదైన రికార్డు సృష్టించారు నేపాల్కు చెందిన కామీ రీతా .
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. సింపుల్ విద్యార్హత... రూ.98వేల జీతం!
ONGC non executive notification: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఓఎన్జీసీ నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. భారీ వేతనంతో కూడిన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి..
- ఉక్రెయిన్లో పాఠశాలపై బాంబు దాడి- 60 మంది మృతి!
Ukraine school bombed: Ukraine school bombed: తూర్పు ఉక్రెయిన్లోని ఓ పాఠశాలపై రష్యా సైన్యం బాంబు దాడి చేయగా.. 60 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. లుహాన్సక్లోని బిలోహోర్వికా ప్రాంతంలో ఉన్న పాఠశాలపై ఈ దాడి జరిగింది. ఘటన జరిగిన సమయంలో భవనంలో 90 మంది ఉన్నారని.. 30 మందిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగిన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
- పుజారా నాలుగో సెంచరీ... పాకిస్థాన్ బౌలర్కు చుక్కలు!
Cheteshwar Pujara county: ఫామ్ అందిపుచ్చుకున్న టెస్టు బ్యాట్స్మన్ పుజారా... ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. టోర్నీలో నాలుగో శతకాన్ని నమోదు చేశాడు. అదేసమయంలో పాక్ బౌలర్పై ఆధిపత్యం ప్రదర్శించాడు.
- చీరకట్టులో ఈ చిన్నదాని ఒంపులు సూపరహే!
పలు భారతీయ భాషల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య మేనన్. నేడు (మే 8) ఈ భామ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఐశ్వర్య విశేషాలు తెలుసుకోండి.