Corona cases: రాష్ట్రంలో కొత్తగా 154 కరోనా కేసులు.. నలుగురు మృతి

author img

By

Published : Dec 5, 2021, 4:57 PM IST

రాష్ట్రంలో కొత్తగా 154 కరోనా కేసులు

Ap Corona cases: రాష్ట్రంలో మరో 154 మంది కరోనా బారిన పడ్డారు. మహమ్మరి కారణంగా నలుగురు మృతి చెందారు.

Corona cases: రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) 30,979 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 154 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. నలుగురు కొవిడ్​తో మృతి చెందారు.

కొవిడ్​ వల్ల గుంటూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా, చిత్తూరు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 177 మంది కరోనా​ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈరోజు వరకు రాష్ట్రంలో 3,05,70,020 శాంపిల్స్​ను పరీక్షించారు. ప్రస్తుతం 2,122 యాక్టివ్ కేసులున్నాయి.

ఇదీ చదవండి:

Road accident in chittoor district: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.